Tags: warangal rural

వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ను ఆకస్మికంగా సందర్శించిన   కలెక్టర్ గోపి సంగెం మండలంలోని గవిచర్ల, కాపుల కనపర్తి  గ్రామల  లో వ్యాక్సినేషన్  కార్యక్రమన్నీ జిల్లా  కలెక్టర్  గోపి గురువారం   ఆకస్మికంగా పరిశీలించారు ఈ సందర్బంగా గవిచర్ల  గ్రామంలో మొత్తం జనాభా ఎంత…  అందులో మొదటి డోస్ ఎంతమంది తీసుకున్నారు… రెండవ డోస్ ఎందరు తీసుకున్నారని కలెక్టర్  ఆశ  వర్కర్లని అడిగి  తెలుసుకున్నారు  అనంతరం  వ్యాక్సినేషన్  రిజిస్టర్ను పరిశీలించారు ఈరోజు మొదటి డోస్ తీసుకున్న వారి పేర్లు రిజిస్టర్లో…

ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరగాలని జిల్లా కలెక్టర్ బి గోపి తెలిపారు  మంగళవారం వరంగల్ జిల్లాలోని కిలా వరంగల్,   పర్వతగిరి,  వర్ధన్నపేట మండలాలలో కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరియు పాఠశాలలు,  అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు  కిలా వరంగల్ మండలంలోని  బోల్లి కుంట గ్రామం, పర్వతగిరి మండలం లోని వడ్లకొండ గ్రామం మరియు రోల్కల్ గ్రామం, పర్వతగిరి మండలంలోని నారాయణపూర్ గ్రామాలలో గల ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో వివరాలు…

 రోజుల్లో  వంద  శాతం  కావాలి   ::కలెక్టర్ గోపి జిల్లా లో వంద శాతం కోవిద్   వ్యాక్సినేషన్ పూర్తి  అయ్యేందుకు  మండల, గ్రామ స్థాయి  అధికారులు ప్రత్యేక  శ్రద్ద వహించాలని  కలెక్టర్  గోపి  అన్నారు వ్యాక్సినేషన్  ప్రక్రియ ను  వేగవంతం  చేసేందుకు  గాను సోమవారం  జిల్లా కలెక్టర్  గోపి ఎంపీడీఓ,  మెడికల్  అధికారులు, పంచాయితీ  సెక్రటరీ  లతో కలెక్టరేట్ నుండి  వీడియో  కాన్ఫెరెన్స్  నిర్వహించి  పలు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్బంగా  కలెక్టర్  మాట్లాడుతూ త్వరితగతిన   వ్యాక్సినేషన్ …

స్థానిక  సంస్థల MLC ఎన్నికలు  సజావుగా  జరిగేందుకు  రాజకీయ  పార్టీల  సహకారం  తప్పనిసరి  అని కలెక్టర్  గోపి తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో వరంగల్ కలెక్టర్ బి గోపి గురువారం  తన ఛాంబర్లో  సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఉమ్మడి   వరంగల్  జిల్లాల పరిధిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నిక కొరకు పోలింగ్ స్టేషన్ల ఫైనలైజ్ జేషన్ పై ప్రజాప్రతినిధులతో చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా model code of…

వరంగల్ పారదర్శకంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ  ఎన్నికల నిర్వహించాలి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్  గోయల్ 9 ఉమ్మడీ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు నవంబర్ 16 న 12 ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల రాజకీయ పార్టీలతో చర్చించి  పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు  పంపాలి కరోనా నేపథ్యంలో  భారత ఎన్నికల సంఘం ప్రతిపాదించిన    నియమాలను పాటించాలి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లతో వీడియో  కాన్ఫరెన్స్ నిర్వహించిన …

ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి గోపి తెలిపారు. సోమవారం ఉదయం వరంగల్ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. అధికారులు  దరఖాస్తులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు ఆ శాఖల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలను తెలిపారు . ఈరోజు జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 40 ధరఖాస్తులు వచ్చినవని తెలియజేయునది. ఈ కార్యక్రమంలో…

రైతులకు  ఎలాంటి ఇబ్బందులు  కలగకుండా  ధాన్యం  కొనుగోలు  ప్రక్రియ  జరగాలని  జిల్లా కలెక్టర్  గోపి అన్నారు . వానాకాలం సీసన్ 2021-22 కి సంబంధించి  ధాన్యం కొనుగోలు కమిటీ సభ్యులతో, రైతు సమన్వయ సంఘాలతో, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ల,  రైస్ మిల్లర్లు అసోసియేషన్  తో శనివారం  కలెక్టరేట్  లోని కాన్ఫెరెన్స్  హాల్ లో సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సీజన్ కి గాను 180 వరి కొనుగోలు  కేంద్రాలను  ఏర్పాటు చేశామన్నారు. నాణ్యత మైన  PADDY…

మంగళవారం ఉదయం వరంగల్ కలెక్టరేట్ లో జూలై 16 వ తేదీన ఏర్పాటుచేసిన ధరణి భూ సమస్యల విచారణ కేంద్రం ద్వారా రైతులకు ఆన్లైన్లో వారి సమస్యలపై దరఖాస్తు చేసుకొనుటకు కావాల్సిన పత్రాల వివరాలను మరియు మిసేవ కేంద్రంలో పెట్టిన దరఖాస్తుల యొక్క వివరాలు ఈ ధరణి హెల్ప్డెస్క్ నందు రైతులకు తెలుపుతున్నారు. ధరణి కోఆర్డినేటర్ సాయికిరణ్ ఇప్పటివరకు సుమారుగా 6270 రైతులకు ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి వాటికి కావలసిన ప్రతుల వివరాలను మరియు…

ముసాయిదా ఓటరు జాబితా 2022 ను అన్ని పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి తెలిపారు. సోమవారం సాయంత్రం తన చాంబర్ నందు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ముసాయిదా ఓటరు జాబితా 1-11 -2022 నజిల్లాలోని 766 పోలింగ్ స్టేషన్లలో, బూత్ లెవల్ అధికారుల ద్వారా మరియు తాసిల్దార్ కార్యాలయంలో, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల కార్యాలయాల ముందు ప్రచురణ చేయడం…

వ్యాక్సినేషన్ వంద శాతం కావాలి :::జిల్లా కలెక్టర్ గోపి ప్రతీ ఒక్కరు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు. సోమవారం గ్రీవెన్స్ సందర్బంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించిన అనంతరం వివిధ శాఖలకు సంబందించిన జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ కరోనా వ్యాక్సినేషన్ పైన రివ్యూ చేశారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి అవ్వాలన్నారు.. ఇందుకోసం ప్రతీ జిల్లా అధికారి కృషి చేయాలన్నారు.…