16.12.2022 press note : హరితహారం లో భాగంగా నర్సరీ లలో విస్తృతంగా మొక్కల పెంపకంను చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్, అదనపు కలెక్టర్ సంధ్యా రాణి తో కలసి ధర్మసాగర్ లో నర్సరీ,రేషన్ షాప్, ముప్పారం గ్రామ పంచాయతీ లో నర్సరీ,నారాయణగిరి గ్రామ పంచాయతీ లో నర్సరీధర్మసాగర్ మండలం లోగల నర్సరీ, లను తనిఖీ లు చేసారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీల్లో ప్రభుత్వ లక్ష్యం మేరకు మొక్కలను పెంచలని…
హరితహారం లో భాగంగా నర్సరీ లలో విస్తృతంగా మొక్కల పెంపకంను చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ పేర్కొన్నారు.
