బీసీ, ఎస్సీ, ఎస్టీ వారి యొక్క సామాజిక అభివృద్ధి కొరకు అధికారులు కృషిచేయాలని కేంద్ర సామాజిక, న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ మరియు దక్షిణ భారత అభివృద్ధి సంక్షేమ బోర్డు సభ్యులు టి. నరసింహ తెలిపారు. బుధవారం వరంగల్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులు, టీచర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుర్క నరసింహ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో బిసి, ఎస్సీ, ఎస్టీ, వారి యొక్క జీవన విధానం ఎలా ఉన్నారు, వారి జీవన…
Tags: WARANGAL
ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి తెలిపారు.
ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి తెలిపారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుండి విన్నాపాలు స్వీకరించారు. ప్రజలు నిర్భయంగా దరఖాస్తులు తమ సమస్యలపై చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు చేసుకున్న దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులు వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలియజేశారు. ఈరోజు జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో…
జిల్లా అభివృద్ధి కి అన్నీ శాఖల అధికారులు సమన్వయంగా పని చేయాలనీ కలెక్టర్ గోపీ అన్నారు
జిల్లా అభివృద్ధి కి అన్నీ శాఖల అధికారులు సమన్వయంగా పని చేయాలనీ కలెక్టర్ గోపీ అన్నారు మంగళ వారం నర్సంపేట నియోజక వర్గానికి సంబందించిన వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పైన అన్నీ శాఖల జిల్లా స్థాయి అధికారులతో నర్సంపేట MLa పెద్ది సుదర్శన్ రెడ్డి తో mla క్యాంపు ఆఫీస్ లోని కాన్ఫెరెన్స్ హల్ లో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా కలెక్టర్ గోపీ మాట్లాడుతూ రెవెన్యూ శాఖకు సంబంధించి అన్యాక్రాంతమైన ప్రభుత్వ…
ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని చెప్పు జిల్లా అదనపు కలెక్టర్ బి హరి సింగ్ తెలిపారు.
ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని చెప్పు జిల్లా అదనపు కలెక్టర్ బి హరి సింగ్ తెలిపారు. సోమవారం ఉదయం వరంగల్ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. అధికారులు దరఖాస్తులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు ఆ శాఖల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలను తెలిపారు . ఈరోజు జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 49…
ప్రత్యామ్నాయ పంటలపై తన దృష్టి పెట్టాలి: కలెక్టర్ గోపి.
యాసంగి లో ఎ ఫ్సి ఐ వరి కొనుగోలు చేయమని స్పష్టం చేసినందున కొనుగోలు కేంద్రాలు ఉండవని జిల్లా కలెక్టర్ వి గోపి తెలిపారు. సోమవారం గీసుకొండ, పర్వతగిరి లో ప్రత్యామ్నాయ పంటల అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తెలియజేశారు. తెలంగాణలో యాసంగి వరి పంటను ఎఫ్సీఐ కొనుగోలు చేయమని తెలియజేసినందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఉండదని రైతులు దృష్టిపెట్టాల్సిన అవశ్యకత…
మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రం గా ఉంచుకోవడం ప్రతీ ఒక్కరి కనీస బాధ్యత అని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు
మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రం గా ఉంచుకోవడం ప్రతీ ఒక్కరి కనీస బాధ్యత అని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు కలెక్టరేట్ ప్రాంగణం లో ఉన్న చెత్త చెదారాలను తీసివేసే కార్యక్రమన్నీ ఆదివారం కలెక్టర్ నిర్వహించ తలపెట్టారు ఇందులో భాగం గా ఈరోజు ఉదయం 7 గంటల నుండి జిల్లా కలెక్టర్ గోపి తో పాటు అడిషినల్ కలెక్టర్ హరి సింగ్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ విశ్వనారాయణ, వివిధ సెక్షన్ లకు చెందిన సూపరింటెండెంట్ లు, సీనియర్,…
వరంగల్ స్థానిక సంస్థ ల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలో MLC గా ఏకగ్రీవంగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి ధ్రువీకరణ పత్రాన్ని అందచేసిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గోపి
వరంగల్ స్థానిక సంస్థ ల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలో MLC గా ఏకగ్రీవంగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి ధ్రువీకరణ పత్రాన్ని అందచేసిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గోపి.
వరంగల్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి స్థానానికి సోమవారం రోజున మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ బి గోపి తెలిపారు.
వరంగల్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి స్థానానికి సోమవారం రోజున మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ బి గోపి తెలిపారు. హనుమకొండ జిల్లా, నడి కూడా మండలం, వరికోల్ గ్రామవాసి పోచంపల్లి శ్రీనివాస రెడ్డి టిఆర్ఎస్ పార్టీ తరఫున 4 సెట్ల నామినేషన్లు, మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలం, తీగల వేణి గ్రామవాసి వేం వాసుదేవ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా ఒక్క సెట్ నామినేషన్, మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురు మండలం,…